AP STATE

RTI దరఖాస్తులు, అప్పీలు, ఫిర్యాదులు ఇక డిజిటల్‌లోనే…. ముఖ్య కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు

అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలకు సులభతరంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కీలక ముందడుగు వేస్తోంది. త్వరలోనే సమాచార శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచార శాఖ ముఖ్య కమిషనర్…

NATIONAL

ఏపీ వ్యవసాయంలో ఏఐ అద్భుతాలు…రైతు సేవలపై గేట్స్ ప్రశంసలు

వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో…

LIFE STYLE

రోజుకు ఎంత నీరు తాగాలి? ఆరోగ్య నిపుణుల సూచనలు

మన శరీరానికి నీరు ప్రాణాధారం. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, రక్తప్రసరణ, పోషకాలు కణాలకు చేరడం వంటి ముఖ్యమైన ప్రక్రియలు అన్నీ నీటిపై ఆధారపడుతాయి. అయితే రోజుకు ఎంతమాత్రం నీరు తాగాలి? అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. వయసు, బరువు,…

గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే… వంటనూనె ఎంపికలో జాగ్రత్తలు అవసరమా?

జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రోజూ ఉపయోగించే వంటనూనెలు గుండె జబ్బులకు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారాల్లో వంటనూనెల వినియోగం అన్నది ప్రస్తుతం కీలక అంశంగా మారింది. నిపుణుల సూచనల ప్రకారం…

Health

జొన్న రొట్టె రోజూ తింటే షుగర్ తగ్గుతుందా?

ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మధుమేహం (డయాబెటిస్) సమస్యకు సరైన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తెల్ల బియ్యం, మైదా పదార్థాల బదులుగా జొన్న రొట్టె వంటి సంప్రదాయ ధాన్యాలను ఆహారంలో చేర్చడం రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడుతుందని ఆరోగ్య…

×