RTI దరఖాస్తులు, అప్పీలు, ఫిర్యాదులు ఇక డిజిటల్‌లోనే…. ముఖ్య కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు

అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రజలకు సులభతరంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కీలక ముందడుగు…

జొన్న రొట్టె రోజూ తింటే షుగర్ తగ్గుతుందా?

ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న మధుమేహం (డయాబెటిస్) సమస్యకు సరైన ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తెల్ల బియ్యం, మైదా పదార్థాల…

ఏపీ వ్యవసాయంలో ఏఐ అద్భుతాలు…రైతు సేవలపై గేట్స్ ప్రశంసలు

వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్…

అప్పుడు హైదరాబాద్… ఇప్పుడు అమరావతి!

అమరావతి: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ రేపు అమరావతికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బిల్ గెట్స్ రావటం…

అమరావతిలో రేపు బిల్ గేట్స్ పర్యటన!

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన…

తిరుమలలో కల్తీ నెయ్యికి స్వస్తి – స్వచ్ఛ నెయ్యి కోసం సమగ్ర డైరీ పథకం!

తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నాణ్యతపై వచ్చిన చర్చల నేపథ్యంలో, భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా టీటీడీ స్వయంగా…

అభివృద్ధి–సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ డబుల్ బూస్ట్!

పయ్యావుల కేశవ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్ల పరిమాణంతో రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను…

అసెంబ్లీలో ఫేస్ రికగ్నిషన్…స్పీకర్ కీలక నిర్ణయం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక…

లోకేష్ కొత్త స్ట్రాటజీ…ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో డిన్నర్ మీట్స్

అమరావతి : పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాయకత్వం,శ్రేణుల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

సీఐడీ అధికారులకు ఆర్బీఐ అవగాహన శిక్షణ

ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీస్ అధికారుల కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం 10-02-2026న…

×